Rythu Bhrosa Big Breaking News: రైతులకు బిగ్ అప్డేట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో రైతు భరోసా లేనట్లే
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ఇప్పటికే నిధులను సమకూర్చుకుంటుంది అయితే ఇప్పట్లో రైతు భరోసా లేనట్లు కనిపిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కూటమిగా ఏర్పాటు అయ్యే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే అసెంబ్లీ ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ అంటూ కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయదని చూస్తోంది.దానిలో ఏటా రైతులకు ఇచ్చ్చే పెట్టుబడి సహాయం ఐన రైతు భరోసా పథకం కూడా ఉంది. ప్రతి రైతుకు 15000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.మాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సూపర్ సెక్స్ హామీల అమలుపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయడానికి క్యాలెండర్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే తల్లికి వందనంపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ చర్చలు సఫలం అయితే తల్లికి వందనం పథకం అమలు చేసే రోజును కూడా తెలపనున్నారు ఈ క్రమంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మార్చిన విషయం తెలిసిందే అయితే ఈ పథకం అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి తాజాగా నిర్ణయానికి వచ్చారు వైసిపి హాయంలో అమలు చేసిన రైతు భరోసా పథకాన్ని కూటమి ప్రభుత్వం పేరు మార్చి ఈ పథకం కింద నిధులు విడుదల చేసే అవకాశం ఎప్పుడు ఉంటుందని దానిపై ప్రభుత్వంలో వచ్చే మొదలైంది ఆర్థిక సంవత్సరం 2024 25 పూర్తిస్థాయి బడ్జెట్ను నవంబర్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వము కరకతో మొదలు పెట్టింది ఈ బడ్జెట్ లోనే అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులను విడుదల చేసే ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది పథకం హామీపైనే మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు విద్యార్థుల ఫీజులకు తల్లికి వందనం నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుపై దృష్టి పెట్టిన కూటమి సర్కార్ రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవ మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
మరికొన్ని పథకాలకు సంబంధించి క్యాడర్ తో మాట్లాడిన తరువాత నడ్ఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోని పథకాలు అమలు చేస్తామ అని అంటున్నాయి.దీనికి సంబంధి ఇప్పటికే ఉచితంగా మహిళలకు ఇవ్వబోయే 3 సిలిండర్ల పథకాన్ని ఈ దీపావళి నుండి అమలు చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను అమలు చేసింది.దానికి సంబంధిచి అర్హులను గుర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోమది.దీనికి సంబంధి నోవేమ్బర్లో బడ్జెట్ ఉండబోతోంది .