రాష్ట్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏ శాఖకు ఎంతెంత | Andhra Pradesh Govt Released Total Budget 2025-26

Andhra Pradesh Govt Released Total Budget

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ బడ్జెట్ ను రోజు శాసన సభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల 3.24లక్షల కోట్లతో  బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్లో శాఖకు ఎంతెంత కేటాయియించారు

  • బీసీల సంక్షేమం : రూ.47,456 కోట్లు
  • పాఠశాల విద్యాశాఖ: రూ.31,805 కోట్లు
  •  ఎస్సీల సంక్షేమం-రూ.20,281 కోట్లు
  •  ఎస్టీల సంక్షేమం-రూ.8,159
  •  అల్పసంఖ్యాకులు: రూ.5,434 కోట్లు
  •  వ్యవసాయ అనుబంధ సంఘాలు-రూ. 13,487 కోట్లు
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్-రూ.3,377 కోట్లు
  • మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు-రూ.4,332కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం: రూ.27,518కోట్లు
  • పోలవరం కోసం: రూ.6,705 కోట్లు
  • గృహ మంత్రిత్వశాఖకు: రూ.8,570కోట్లు
  • జలజీవన్ మిషన్ కోసం: రూ.2,800కోట్లు
  • దీపం 2.0 పథకానికి: రూ.2,601కోట్లు
  • మత్స్యకార భరోసా: రూ.450కోట్లు
  • స్వచ్ఛాంధ్ర కోసం: రూ.820కోట్లు
  • మధ్యాహ్న భోజన పథకానికి: రూ.3,486కోట్లు
  • ఆదరణ పథకానికి: రూ. 1000 కోట్లు
  • వైద్య, ఆరోగ్య కుటుంబశాఖ: రూ.19,264 కోట్లు
  • పంచాయతీరాజ్ శాఖ: రూ.18,847 కోట్లు
  • జలవనరులశాఖ: రూ. 18,019 కోట్లు
  • మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ: రూ.13,862 కోట్లు
  • పౌరసరఫరాలశాఖ: రూ.3,806 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్య శాఖ: రూ.3,156 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి శాఖ: రూ.1,228 కోట్లు
  • ఉన్నత విద్యా శాఖ: రూ.2,506 కోట్లు

FAQ

Leave a Comment