N Convention Destroyed By Telangana Government 2024 | Nagarjuna N convention
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైడ్రా ఆధ్వర్యంలో అక్రమంగా ఎలాంటి పెర్మిషన్స్ ప్రభుత్వం వద్దనుండి తీసుకోకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి తమ ఇష్టానుసారంగా విల్లాలు కన్వెన్షన్లు హాస్పిటల్స్ ఫ్యాక్టరీలు నిర్మిచ్న్హిన వారికి ముందస్తు నోటీసులను జారీ చేసి వాటి నిర్మాణాలు కూల్చి వేయడం జరుగుంతుంది దీనిలో భాగంగా నే సినీ హీరో ఐన అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ ను కూల్చివేశారు దీని పై పెద్ద ఎత్తున్న రచ్చ జరుగుతున్న నేపథ్యంలో సినీ హీరో నాగార్జున తన N కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు. కూల్చిన రెండు రోజులకు ఆయన స్పందించారు.
స్పందించిన కింగ్ నాగార్జున
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ N కన్వెన్షన్ కూల్చి వేతపై కింగ్ నాగార్జున మాట్లాడుతూ మేము అన్ని పెర్మిషన్స్ తీసుకున్నాకే ఈ N కన్వెన్షన్ కట్టమని మేము ఎలాంటి చెరువును కబ్జా చేయలేదని ఉద్దేశ పూర్వకంగానే మా N కన్వెన్షన్ కూల్చి వేశారని అన్నారు.దీనిపై మేము సుప్రీం కోర్టుకు వెళ్తామని తెలిపారు.అంతేయ్ కాకుండా తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు కోర్ట్ ఆదేశాలను మీరు మా N కన్వెన్షన్ ను కూల్చివేశారు అని వాపోయారు.
ఫాన్స్ కి తీరాలో క్లీరెన్సు ఇస్తా
సినీ హీరో నాగార్జున తనపై కబ్జా చేసారంటూ వస్తున్న వార్తలను తమ ఫాన్స్ మరియు వెల్ విషర్స్ ఎవరు నమ్మకూడదని దీని పై త్వరోలోనే సాక్షాదారాలతో నేను క్లారిటీ ఇస్తాము అని తెలిపారు .అంత వరకు తమపై వస్తున్న వదంతాలను ఎవరు నమ్మకూడదని ఆయన తెలిపారు.
సిపిఐ నారాయణ
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కట్టుకున్న బిల్డింగ్స్ ని పునాదులతో సహా కూల్చివేస్తున్న వెల సిపిఐ నారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సినీ హీరో అయినంత మాత్రాన కబ్జా చేయాలనీ రూల్ ఉందా ! కాంగ్రెస్ చేస్తున్న ఈ పని సమమైందే అని అన్నారు.అలాగే నాగార్జున దగ్గర నుండి 10 ఏళ్ళ వరకు ఉన్న బకాయిని వసులు చేయాలనీ అన్నారు. అంతే కాకుండా ఆయన ఒక్క ఫంక్షన్ కి 50 లక్షల నుండి 1 కోటి వరకు వాసులు చేసారని తెలిపారు.ఆయన బిగ్ బాస్ కె బిగ్ బాస్ ల తయారు అయ్యారని అన్నారు
హీరో నాగార్జున ఈ కన్వెన్షన్ ను 10 ఎకరాల విస్తీరణంలో నిర్మించారు ఈ కన్వెన్షన్ ద్వారా ఆయన ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ మరియు వెడ్డింగ్ ఫంక్షన్స్ చేస్తున్నారు. దీని పై కోర్టుకు వెళ్లి క్లీరెన్సు ఇంత అని తెలిపారు.
ఈటెల రాజేందర్ రెడ్డి
ప్రభుత్వం నిర్వహిస్తు కూల్చివేతపై బీజేపీ MLA ఈటెల రాజేందర్ స్పందిస్తూ సినీ హీరోలవి కూల్చితేయ్ మేము ఒప్పుకుంటాం కానీ అక్రమ కట్టడాలు అంటూ సామాన్యులను పెద్దవాళ్ళను ఇబ్బంది పెడితే ప్రభుత్వం అంతు చూస్తామా అంటూ ఆయన అన్నారు
దీనిపై కొంతమంది స్పందిస్తూ అందుకే కాబోలు ఆయన మాజీ కోడలు సమంతకు అప్పటి ప్రభుత్వం బ్రాండ్ అబాసిడర్ గా పోస్ట్ చేసుకుంది అని అంటున్నారు.దీనిపై కింగ్ నాగర్చునా కోర్ట్ ద్వారా సమాధానం చెప్తా అని టున్నారు.
FQS