కౌలు రైతులకు ఖాతాలోకి 20000 ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వాం | CM Chandrababu giving Annadaatha Sukhibhava 20k

CM Chandrababu giving Annadaatha Sukhibhava 20

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ అందించడానికి సన్నాహాలు చేస్తుంది కౌలు రైతులకు కూడా 20000 రూపాయలు ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి తెలపడం జరిగింది.

రాష్ట్రంలో అన్నదాత సుఖీభవకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ వ్యవసాయ శాఖకు బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కు అనుసంధానం అయ్యి ఉంటుంది కాబట్టి పిఎం కిసాన్ అందిస్తున్నటువంటి 6000 రూపాయలు మరియ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అందిస్తున్నటువంటి 14000 కలుపుకొని 20,000 ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్మనీ దీనికి సంబంధించి ఇతరులు విధి విధానాలను ఖరారు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తెలపడం జరిగింది. భూమి ఉన్న వారికి పీఎం కిసాన్ అనుసంధానం అయ్యి ఉంటుంది.

కాబట్టి వారికి 20 వేల రూపాయలు వస్తాయి కానీ కౌలు రైతులకు ఎలా ఇస్తారు అని అడగ కవులు రైతులు పీఎం కిసాన్కు అనుసంధానం అయ్యి ఉండరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి వారికి సొంత కోరికతో రాష్ట్ర ప్రభుత్వం 20 వేల రూపాయలను అందిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి తెలపడం జరిగింది. ఇప్పటికే వ్యవసాయ శాఖకు ఆర్థిక శాఖ మంత్రి 9 వేల కోట్లను బడ్జెట్గా విడుదల చేయడం జరిగింది. దీన్ని చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా బడ్జెట్ ని విడుదల చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే దాదాపు ఉపయోగించేసానికే అనుసంధానం అయ్యి భూములు ఉండగా మరికొంతమందిని లెక్కించి కౌలు ఇచ్చే విధంగా చూస్తూ ఉన్నారు భూమి ఉన్న రైతులకు 20వేల రూపాయలు ఆటోమేటిక్గా అందుతాయని భూమి లని రైతులకు ఎలా అని అడగవు వారిని సర్వే చేసి ఆ సర్వేలో భాగంగా వారిని గుర్తించి వారికి 20 వేల రూపాయలు భూమి ఉన్నవారికి సమానంగా కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అందిస్తుందని తెలిపింది.

Leave a Comment