Bhatti Vikramarkha talk about Rythu Bharosa
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నీధులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే రైతు భరోసా నిధులను చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు.
రైతు ప్రస్థానం: తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా నిధుల జన ప్రక్రియ జరుగుతూనే ఉంది ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు విడతలు రెండు ఎకరాల్లోపు ఉన్న వాడికి రైతు భరోసా నిధులు జమ అయ్యాయని బట్టి విక్రమార్క తెలిపారు ఇంకా జమ కాని వారి కోసం మూడు విడత నిధులను విడుదల చేయాలని బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలోని రైతులందరికీ ఈనెల 31లోపు ‘రైతు భరోసా’ అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రూ.2,000 అధికంగా ఇస్తున్నామని వనపర్తి సభలో తెలిపారు. ఏప్రిల్ 14న డా.బి. ఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు రూ.6,000 కోట్ల నిధులతో స్వయం ఉపాధి పథకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా నిధుల కోసం రాష్ట్ర రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా విషయం తెలిసిందే…