100 days work minimum pay scale increased
దేశంలో అమలు అవుతున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబందించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రపోసల్ తీసుకు వచ్చింది ఈ ప్రపోసల్ ద్వారా ఇప్పుడు 100 రోజులుగా ఉన్న ఉపాధి హామీ పథకం కాస్త 200 రోజులకు వెళ్లనుంది దానికి సంబంధి చి ఒక సరి తెలుసుకుందాం..

దేశంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అత్యాధునికమైన పరికరాలు మరియు కూలీలిలా బెడద లేకుండా మొత్తం మిచినరీస్ రావడమే దీనికి కారణం.ఐతే కూలీలకు కూడా మిచనరీస్ వచ్చిన దగ్గర నుండి పని కరువైంది.దాని కోసం అని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క కూలికి మరియు రైతులకు ఎండల కాలంలో పని కల్పించడం కోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ (MGNREGA) పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.ఐతే ఈ పథకమే కరోనా కష్ట కాలంలో అందరిని ఆదుకుంది కూడా.
ఈ పథకం గతంలో 100 రోజుల వరకు మాత్రమే ఒక కుటుంబానికి పని కల్పించేది.ఇప్పుడు ఆ పని దినాలను పెంచాలని కేంద్రం చూస్తోంది.ఈ దీనికోసం అని మొన్న జరిగిన పార్లమెంటరీ సమావేశంలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశా పెట్టారు.కాంగ్రెస్ ఎంపీ అధ్యక్షతన ఈ బిల్లులో మార్పులు చేర్పులను చేసింది మోడీ ప్రభుత్వం. ఈ బిల్లు కోసం కేంద్రం పార్లమెంటరీ కమిటీ వేసి ఆ కమిటి ద్వారా బిల్లును ఆమోదం చేసింది.ఈ కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే..ప్రతి ఒక్క కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలి .అలాగే కనీస పని వేతనం 400 కల్పించాలి అని సూచించింది.ఇప్పుడు ఇస్తున్న వేతనం ద్వారా రోజు వారి ఖర్చులు గడవడం కూడా చాలా కష్టంగా ఉండాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.