PM modi Good News to Sugar cane Farmers
చెక్కర రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది .చెక్కరకు fpr ను అమలు చేస్తున్నట్లు తెలిపింది దీంతో చెక్కర యొక్క క్విన్ట దార పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వం చెక్కర రైతులకు గూడు న్యూస్ చెప్పింది .ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రాజెక్టులను అమలు చేయడంతో పాటుగా చెరుకు రైతులకు fpr ను కూడా అమలు చేశారు దీంతో 279 గా ఉన్నా చెరుకు ధర 26 రూపాయలను కలుపుకొని 185 క్విన్తాకు చేరింది.నేటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణాత్మక సమాచారాన్ని అందించారు.
2025-2026 కు గాను ఈ సమావేశంలో చెరుకు సీజన్ వస్తుండడంతో చెరకు యొక్క fpr పెంచాలను ఈ సమావేశం లో నభిర్నయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ అన్నారు.
అస్సలు ఈ fpr అంటే ఏమిటి
2025-26 చక్కెర సీజన్కు చెరకుకు న్యాయమైన, లాభదాయకమైన ధరను క్వింటాలుకు రూ.355గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇది బెంచ్మార్క్ ధర, దీని కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయలేము. ఈ కొత్త FRP అక్టోబర్ 1, 2025 నుండి ప్రారంభమయ్యే చక్కెర సీజన్లో చక్కెర మిల్లులు చెరకు కొనుగోలుకు వర్తిస్తుంది. ఈ పెరుగుదల దాదాపు 5 కోట్ల మంది చెరకు రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది.fpr అనేది రైతుకు అందించే సరసమైన రెమ్యూనరేటివ్ ధర దీని ద్వారా ఇది ప్రభుత్వం నిర్ణయించిన ధర, చక్కెర మిల్లులు చెరకు కోసం రైతులకు చెల్లించాలి.
రైతులు తమ పంటలకు న్యాయమైన ధర పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం ఈ ధరను నిర్ణయిస్తుంది.చక్కెర పరిశ్రమ ఒక ముఖ్యమైన రంగం.చెరకు రైతులకు వారి ఉత్పత్తులకు న్యాయమైన ధర లభించాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ప్రకారం, 2025-26 చక్కెర సీజన్కు చెరకు ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు రూ. 173. అటువంటి పరిస్థితిలో, స్థిర ధర రూ. 2025-26 సంవత్సరానికి 10.24 శాతం చక్కెర రికవరీ రేటుతో క్వింటాలుకు 355 రూపాయలు FRP ఉత్పత్తి వ్యయం కంటే 105.2 శాతం ఎక్కువ.