Minister Shivaraj Chouhan Good News To Farmers
రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్స్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ FEB 24న విడుదల చేశారు.రైతులకు కేంద్ర బ్రభుత్వం అందిస్తున్న 6 వేళా రూపాయలను ఈ వార్షిక సంవత్సరంలో మొదటి విడుతను ఇప్పటికే రైతుల ఖాతాలో డబ్బును జమ చేరిన విషయం తెలిసిందే.ఐతే కేంద్రం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ పథకం ద్వారా లబ్ది పొందని రైతులకు కేంద్ర వ్యయసాయ శాఖా మంత్రి శివరాజ్ చౌన్ గుడ్ న్యూస్ చెప్పారు ఎవరికీ ఐతే ప్రధాన మంత్రి కృషి సమ్మాన్ యోజన కింద అందిస్తున్న పెట్టుబడి సహాయం అందాలేదో వారు అధికారిక వెబ్సైటు లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న కూడా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తాం అని అన్నారు.అలాగే రైతు భీమిగా అందిస్తున్న ఫసల్ భీమా యోజననుఁ కూడా వర్తింప చేస్తాం అని ఆయన తెలిపారు