Indiramma Indlu Scheme Houses Releasing: నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం 2024

Indiramma Indlu Scheme Houses Releasing: నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం 2024

నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం…స్థలం.ఉన్న వారికి 5 లక్షల రూపాయలను ఇస్తాం…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ హామీలైన ఆరు గ్యారెంటీలను ఒక్కోటిగా అమలు చేసుకుంటూ వస్తోంది మొదట్లో ఐదు లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు 10 లక్షల కోడి చేసింది అదే విధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే ఆ పథకాన్ని విడుదల చేసింది అలాగే ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసింది ఉచితంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచితంగా ఇవ్వడంతో పాటు 2500 ఇవ్వడానికి సన్నాహాలు చేస్తూ ఉంది ఇప్పటికే 200 యూనిట్ల పుస్తకాలను అమలు చేసింది బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం పథకాలు ఆలస్యంగా అమలు చేస్తూ వస్తోంది.

అలాగే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీని మాఫీ చేసింది మూడు దశలో రెండు లక్షల రుణమాఫీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలామంది అకౌంట్లో డబ్బులు పడకపోవడం వల్ల వారు ధర్నాలు నిర్వహించడంతో వారిని పరిణయంలోకి తీసుకొని ప్రత్యేకమైన ఆప్ను తయారుచేసి వారిపై ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రైతులకు ఎందుకు రుణమాఫి మాఫీ కాలేదు, టెక్నికల్ ఎర్రర్ ఏమైనా ఉందా లేదా రైతు ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ బ్యాంక్ పాస్ బుక్ మ్యాచ్ అవ్వడం లేదా అనే కోణంలో అయితే సర్వేను నిర్వహించింది ఈ సర్వేలో ప్రత్యేక ఆప్ ను డిజైన్ చేయడం ద్వారా రైతులకు పెందుచేత రైతుబంధు డిపాజిట్ కాలేదు అనేది తెలిసిపోయింది.

తమకు వచ్చిన డేటా ప్రకారం దీపావళికి ముందే రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని మరో నాలుగు లక్షలను దీపావళి తర్వాత చేస్తామని మంత్రి సీతక్క తెలపడం జరిగింది. ఇప్పుడు మరో పదకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తయారైంది ఇప్పటికే గత ప్రభుత్వం కట్టించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనే ఇంద్రమ్మ ఇండ్లుగా మార్చబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చినా వెంటనే మనమత్తులు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి పథకాన్ని నాలుగు విడతల విడుదల చేస్తామని అన్నారు.

ఎవరికైతే సొంతంగా స్థలం ఉండి వారు ఇల్లు కట్టుకొని స్థితిలో ఉంటారో వారికి ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు అలాగే ఉద్యమకారులకు 250 గజాల వరకు ఉచితంగా ఇచ్చి వారికి ఇండ్లను పట్టించడంతో పాటు ఐదు లక్షల రూపాయలను ఇస్తామని అన్నారు.లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాం. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాం. 400 చ.అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు దశల వారీగా ఇస్తాం. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాం’ అని ఆయన వెల్లడించారు.

Leave a Comment