ప్రజలకు గుడ్ న్యూస్ రాష్ట్రంలో ఉచిత ఆధార్ శిబిరాలు | Free Aadhar Update Campaigns in Andhra Pradesh 2025

Free Aadhar Update Campaigns in Andhra Pradesh

ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అయితే రాష్ట్రంలో 11L మంది చిన్నారులకు ఆధార్ లేదు.

రైతు ప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎప్పుడైతే ఆధార్ అవుతాం ఇంప్రెషన్ అనేది ఇచ్చుకోకుండా వస్తారో వారి కోసం అని కొత్తగా తమ ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేయడానికి సలహాలు చేస్తోంది. ఈ ఆధార్ శిబిరాల వల్ల రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తీసుకొని బయోమెట్రిక్ చేయని వారికి ఇది యూస్ఫుల్ అని చెప్పవచ్చు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అయితే రాష్ట్రంలో 11L మంది చిన్నారులకు ఆధార్ లేదు.  ఆధార్ నమోదు చేయించుకున్నప్పటికీ 42L మంది బయోమెట్రిక్ చేయించుకోలేదు. వారందరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా 24-28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు నిర్వహించనుంది. స్కూళ్లు, అంగన్వాడీలు, సచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Comment