మన వెంట ఉన్న వారికి లేదా మనకు తెలిసిన వారికి ఈ పథకం | Rajiv Yuva Vikasam Scheme Eligibility Criteria 2025

Rajiv Yuva Vikasam Scheme Eligibility Criteria

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబొయ్యే రాజీవ్ యువ వికాసమ్ పథకాన్ని అసెంబ్లీయ్ ప్రాంగణంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. పథకాన్ని మన దగ్గర ఉన్నవారికి అందించాలని చెప్పారు.

రైతు ప్రస్థానం:  సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నిరుద్యోగిని ప్రగతి పధంలో నడపలే అనే ఉద్దేశంతో 6000 కోట్లతో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని విడుదల చేశారు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఉపాధి సంక్షేమం కోసం అందించనున్నారు దీని ద్వారా ప్రతి ఒక్కరు ఉపాధి పొందడమే కాకుండా తాము కూడా ఉపాధి కల్పించే స్టేజికి వెళతారని ఆశ భావం వ్యక్తం చేశారు. పథకాన్ని అర్హులుగా ఉన్న మన వెంట ఉన్న వారికి మొదటగా ఇవ్వాలని లేదా మనకు తెలిసిన వారికి పథకం అందించాలనే ఉద్దేశంతో వారిని కూడా ప్రగతి వైపు నడవుపాలని అన్న అయ్య తన కార్యకర్తకు లకు మాత్రమే పథకం వర్తింపా చేస్తామ అని పరోక్షంగా చెప్పారు.

మల్లి మాట మరుసుతు మీ సహచరులకు రాజకీయ పరంగా లబ్ది చేకూర్చండి.అంటే కానీ పథకంలో ఎలాంటి వ్యత్యాసాలను చూపకండి అని అన్నారు.మీరు వ్యత్యాసాలు చూపితే ప్రజలకు మరియు యువతకు ప్రభుత్వం పై ఉన్న నమ్మకం పోతుందని అన్నారు.దీనితో అస్సలు పథకం సామాన్యులకు వర్తిస్తుందా లేక కాంగ్రెస్ కార్యకర్తలకు వర్తిస్తుందా అనేది ఇప్పుడు సంధిగ్ధం. పథకానికి అర్హులైన అభ్యర్థు రోజు నుండి ఏప్రిల్ 5 వరకు తెలంగాణ కార్పొరేషన్ లోన్ సంబందినచిన వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ చేసిన పత్రాలను మరియు మీ ధ్రువ పత్రాలను జతచేసి మీ mro ఆఫీసులో ఇస్తే వారు మీ అప్లికేషన్ ను స్సీరుటినీ చేసి జిల్లా కార్పొరేషన్ ఆఫీసుకు పంపిస్తారు. తరువాత మీరు పథకానికి అర్హత పొందితే అంటే ప్రభుత్వం విడుదల చేసిన 3 కేటగిరీ ల్లో ఏదైన ఒక కేటగిరీ కి మీకు అర్హత ఉంటె మీకు పథకం అందుతుంది అలాగే జూన్ 2 పథకం యొక్క లబ్ది దారులను ప్రకటిస్తారు.

FAQ

Leave a Comment