World Yoga Day Special Event In Hyderabad
అచ్చంపేట పట్టణంలో వెంకటేశ్వర కాలంలో శ్రీ సాయి ధ్యాన మందిరం పిరమిడ్ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొని యోగ ఆసనాలు నిర్వహించడం జరిగింది
యోగా.. శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను సాధించే ప్రాచీన భారతీయ సంప్రదాయ విధానమని అన్నారు.నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో ఎంతో తోడ్పాటునిస్తుందని “ప్రపంచ యోగా దినోత్సవం” సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యోగ దినోత్సవ శుభాకాంక్షలు… ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు మార్కెట్ కం చైర్మన్ అంతటి మల్లేష్, ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ రామనాథం, ఇతర నాయకులు కార్యకర్తలు సాయి యోగా మందిరం పిరమిడ్ నిర్వాహకులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు మహిళలు పాల్గొన్నారు.
FAQ