Voter ID link With Aadhar EC Notice Released 25
ఇప్పుడు ఆధార్ కార్డును ప్రతి ఒక్క గుర్తిము కార్డుకు జత చేయాలనీ కేంద్ర ప్రభుత్వం పడే పడే చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే అదే తరహాలో ఇప్పుడు ఈసీ కూడా ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలనీ ఆదేశించింది.
రైతు ప్రస్థానం: దేశంలో ఇప్పడు ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డును పాన్,రేషన్ కార్డు మరియు ఓటర్ id లతో లింక్ చేయాలనీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుతున్నాయే ఎవరైతే తమ ఆధార్ కార్డును లింక్ చేయరో వారి పై చట్ట పరమైఅన్ చర్యలు తీసుకుంటాం అని రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నాయి.గతంలో పాన్ కార్డును తమ ఆధార్ కార్డుతో లింక్ చేయాలనీ పలు మార్లు చివరి గడువును పంచుతూ వంచింది కేంద్ర ప్రభుత్వం.
అది ముగుస్తున్న సమయం లోనే రేషన్ కార్డును ప్రతి ఒక్కరు ఆధార్ తో లింక్ చేయాలనీ చెప్పింది దాని గడువును కూడా పలుమార్లు కేంద్రం ఇటు రాష్ట్రం పెంచుతూ వచ్చింది.ఇప్ప్పుడు మూడోసారిగా కేంద్రం రాష్ట్ర్ర ఈసీ సీఈఓలను ఓటర్ ఐడీ కార్డుల్ని ఆయా ఓటర్ల ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని ఆదేశించింది.జనన, మరణాల వివరాల ఆధారంగా ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ కంపల్సరీ కాదని 2022లో సుప్రీం కోర్టు తీర్పునివ్వగా ఈసీఐ తాజా ఆదేశాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.