Telangana Government Giving Free EV Vehicles
దేశంలో ఇపుడు ఎక్కువ ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ వెహికల్ పై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలా ద్వారా ఎక్కువగా పొల్యూషన్ వస్తున్నందుకున కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది .ఎలక్ట్రిక్ వాహనాలను కోలుగు చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకష్టించింది.ఎలా ఇస్తారు ఏంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

డెలివరీ ఏజెంట్లు , క్యాబ్ డ్రైవర్లతో సహా చాలా మంది గిగ్ , ప్లాట్ఫామ్ కార్మికులు రోజు వారీ ఆదాయం కోసం తమ వాహనాలపై ఆధారపడతారని టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఒక లేఖలో పేర్కొన్నారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుపై 50 శాతం సబ్సిడీని అందించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.దేని వాళ్ళ కొంత మేర గిగ్ ప్లాట్ ఫారం వర్కర్లుకి ఉపశమనం లంబిస్తుందని పేర్కొన్నారు .
ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల నిర్వహణ ఖర్చులు , పర్యావరణ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది.కాలుష్యం తగ్గుతుంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడం అనే ప్రభుత్వ లక్ష్యాలకు దోహదం చేస్తుంది.EV వాహనాలను కొనుగోలు చేయాలంటే ముందాస్తు ఖర్చు ఎక్కువగా ఉండటం ఈ కార్మికులకు గణనీయమైన అడ్డంకిగా ఉందని 50 శాతం సబ్సిడీతో ఈవీలను అందిస్తే బాగుంటుందని ఈవీలు చాలా మందికి అందుబాటులోకి వస్తాయని ఆయన లేఖలో పేర్కొన్నారు .

ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సేవా పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగమైన గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులకు మరింత మద్దతు అందించాలని టీజీపీడబ్ల్యూయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ev ల రెజిస్ట్రేషన్స్ మరియు రోడ్ టాక్సలకు సంబంధించి రెండు సంవత్సరాల వరకు 100 % సబ్సిడీని కల్పించింది .
అందువల్ల తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాలు డిసెంబర్ 31, 2026 వరకు పన్ను మినహాయింపు పొందేందుకు అర్హత కలిగి ఉంటుంది. ఇది తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తుంది.