rythu bharosa money deposited Farmers accounts
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలాఖరులోపు రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తాం అని రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బును జమచేసింది రాష్ట్ర ప్రభుత్వం మల్లి నిన్నటి నుండి రైతులం ఖాతాలో డబ్బును జమ చేస్తూ వస్తోంది.ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు జమ కాగా మరో 5 ఎకరాల వరకు రైతుల ఖాతాలో డబ్బును జమ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం 200 కోట్లను విడుదల చేసింది.దీంతో రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధుల సంఖ్యా 500 కోట్ల కు చేరింది.మొత్తం రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం 4666 కోట్లను వెచ్చించింది.
ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు కొందరికి రైతు భరోసా పడక పోవడం పై రైతులు అగ్రం వ్యక్తం చేయగా దీని పై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీయగా చాల మంది రైతులకు టెక్నికల్ ఇష్యూ వలన రైతు భరోసా డబ్బులు ఆగాయని మరి కొన్తతః మంది రైతుల ఖత నంబర్స్ తప్పుగా ఉండడంతో వారికి డబ్బు జమ కాలేదు అని అన్నారు వారికి కూడా అధికారులు సరైన సమాచారం రైతుల దగ్గర నుండి సేకరించి నిధులను జమ చేసి నట్టు తెలిపారు దీంతో రైతుల ఖాతాలో సంపూర్ణంగా డబ్బు జమ అయింది.కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు తీసుకుని రైతు భరోసాకు అప్లై చేసుకున్న రైతులకు కూడా ఈ విడతలో డబ్బు జమ అవుతుంది అని అధికారులు తెలిపారు. మొత్తంగా మల్లి మొదలైన రైతు భరోసా జమ ప్రక్రియ నెల ఆఖరులోపు పూర్తవబోతోంది