ఆ దేశం ఎప్పటికి నమ్మక ద్రోహమే చేస్తుంది.ఎప్పుడు మారుతుందో ఇంకా | PM Modi Talk About Pakistan is Crucial Mentor 2025

PM Modi Talk About Pakistan is Crucial Mentor

2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. నా ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ PM షరీఫు ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయందించినా ఆ దేశం నమ్మకద్రోహమే చేసింది.

రైతు ప్రస్థానం: భారత దేశం హింసను వీడి మంచి తస్తంబందాలను పాక్ తో ఏర్పర్చుకుందాం అని ఎన్ని సార్లు ప్రయతనిషినా పాక్ మాత్రం తమ వక్ర బుద్ది చూపిస్తూనే వస్తోంది.బంధాలు పునరుద్ధరించేందుకు భారత్ యత్నించిన ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసిందని PM మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. నా ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ PM షరీఫు ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయందించినా ఆ దేశం నమ్మకద్రోహమే చేసింది. వారు తెలివిగా ఆలోచించి ఏదో ఒకరోజు శాంతి బాటను ఎంచుకోవాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.దేశ ప్రధాని మంచిగా ఆలోచించక పోవడం వలన తానే కాకుండా దేశ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ప్రధాని అన్నారు.ఇకనైనా ప్రపంచ దేశాలతో మంచిగా ఉంది పక్క దేశాలతో సెహపూరితంగా ప్రవర్థించేలా తన వైఖరిని మార్చుకోవాలి అని ఆశిస్తున్నా

Leave a Comment