PM kisan 20th installment Release Date
రైతులకు పెట్టుబడి సహాయం అందించి వారిని ప్రగతి బాటలో నడిపించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది రైతులు లబ్ది పొందారు .
రైతులకు పెట్టుబడి సహాయం అందించి వారిని ప్రగతి బాటలో నడిపించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే చాలా మంది రైతులు లబ్ది పొందారు .మార్చ్ ఏప్రిల్ మధ్యకాలంలో రైతులకు 19 వ విడుత డబ్బులంను విడుదల చేసింది కేంద్రాం 20వ విడుత డబ్బులను రైతులు పొందాలి అన్న లేదా ఇప్పుడు కొత్త రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్లకు డబ్బులు పడక ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ ప్రధాన వెబ్ పోర్టల్ ద్వారా కానీ అధికారిక మొబైల్ అప్ ద్వారా కానీ తమ యొక్క ఈ -kyc పుతి చేసుకోవాలని ఒక వేళా ఈ kyc గనుక పూర్తి చేసుకోక పోతే వెన్తనె చేసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పుడు గనుక రైతులు eKYC పూర్తి చేసుకోక పొథెయ్ వారికి పీఎం అందిస్తున్న 6 వేళా రూపాయాలు అందవని అధికారులు ఇప్పటికే తెలిపారు.ఇంకా ఎవరైనా రైతులు e-కీసిప్పటి వరకు పూర్తి చేసుకోక పొతే వెంటనే చేసుకోండి .లేదంటే మీకు పీఎం కిసాన్ డబ్బు అంధావు.