కేంద్రం ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 20 వేలు | National Family Benefit Scheme 2025

National Family Benefit Scheme 2025

కేంద్ర ప్రభుత్వం కుటుంబ బాధ్యతల కోసం ఓకే పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చింది పథకం కింద కేంద్రం 20 వేళా రూపాయలను అందిస్తుంది పథకాన్నికి సంబంధించి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

విశ్లేషణ (Over View)

రోజుల్లో ఒంటరి మహిళా జీవనం కొనసాగడం అనేది చాలా ఖర్చుతో కుడు కున్నది ఎందుకంటే కుటుంబ పెద్ద మరణింస్తేయ్ కుటుంబాం వీధిన పడాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ఖర్చులకు భార్య భర్తలు ఇద్దరు కష్ట పడితేనే బ్రతకడం కష్టం అలాంటిది భర్త చనిపోయిన లేక భార్య చనిపోయిన ఇద్దరికీ కష్ఠమే.కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళు రోడ్డున పడాల్సి వస్తుంది.కాబాట్టి అలంటి పరిస్థీఠీ కుటుంబానికి కలుగకూడదు అనే ఉద్దేశంతో కేంద్రం వారికి 20 వేళా రూపాయలను ఆర్ధిక సహాయం చేయడానికని ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది స్కీం కింద కుటుంబ పెద్ద చనిపోతేయ్ కేంద్రం 20 వేళా రూపాయలను డీబీటీ ప్రక్రియ ద్వారా బాధితుల ఖాతాలో జమ చేయనుంది.దీని ద్వారా కుటుంబం వీధిన పడకుండా ఉంటుంది అనేది కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం.

పథకం

జాతీయ కుటుంబ బెనిఫిషరీ పథకం

MoRD చే నిర్వహించ బడుతున్న ‘జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం’ (NSAP) అనే “గొడుగు పథకం” కింద కేంద్రం జాతీయ కుటుంబ బెంఫిషరీ స్కీం ని నడుపుతుంది.

పథకం ముఖ్య ఉద్దేశం

  • ఈ పథకంలో, ప్రాథమిక జీవనోపాధిదారుడు మరణిస్తే, మరణానికి కారణం ఏదైనా సరే, దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
  • మరణించిన పేదల కుటుంబంలో జీవించి ఉన్న సభ్యునికి కుటుంబ ప్రయోజనం చెల్లించబడుతుంది.
ప్రయోజనాలు
  • ₹ 20000/ – మరణించిన పేదవారి కుటుంబంలో జీవించి ఉన్న సభ్యునికి ఒకేసారి సహాయంగా ఇవ్వబడుతుంది, స్థానిక విచారణ తర్వాత, ఆ కుటుంబ యజమాని ఇంటి యజమాని అని తెలుస్తుంది.
  • కుటుంబంలో సంపాదనాపరుడు మరణించిన ప్రతి కేసుకు సహాయం అందించబడుతుంది.
అర్హత
  • దరఖాస్తుదారుడు భారత పౌరుడిగా ఉండాలి.
  • దరఖాస్తుదారు కుటుంబం దారిద్య్రరేఖకు (BPL) దిగువన నివసిస్తున్నవారై ఉండాలి.
  • దరఖాస్తుదారు కుటుంబానికి ప్రాథమిక జీవనోపాధి పొందే వ్యక్తి మరణించి ఉండాలి.
  • మరణించిన జీవనోపాధి పొందే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
  • దరఖాస్తుదారు కుటుంబానికి తదుపరి ప్రాథమిక జీవనోపాధి పొందే వ్యక్తి అయి ఉండాలి.

అవసరమైన పత్రాలు

మరణించిన అన్నదాతకు సంబంధించిన పత్రాలు –

  1. మరణ ధృవీకరణ పత్రం.
  2. గుర్తింపు రుజువు.
  3. చిరునామా రుజువు.
  4. కుటుంబ బిపిఎల్ కార్డ్ / రేషన్ కార్డ్.
  5. కుటుంబ ఐడి / సభ్యుని ఐడి.

సహాయం అందించాల్సిన కుటుంబ సభ్యునికి సంబంధించిన పత్రాలు –

  1. గుర్తింపు రుజువు.
  2. చిరునామా రుజువు.
  3. వయస్సు రుజువు.
  4. కుటుంబ ఐడి / సభ్యుని ఐడి.
  5. ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతా / పోస్టాఫీస్ ఖాతా వివరాలు.
  6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
అప్లికేషన్ విధానమా

ఆన్లైన్ మరియు ఓఫ్ఫ్లిన్

  • ఆఫ్లిన్ ద్వారా అప్లై చేసుకోవాలి అని అనుకునే వారు తమ మండల mro ఆఫీసర్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకునే వారు తమ మొబైల్ లో umang app అప్లికేషన్ చేసుకోవచ్చు.

పథకానికి అప్లై చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెంషన్ కు ఏలాంటి ఇబ్బంది ఉండదు.

ముగింపు

కుటుంబ పెద్ద చనిపోయిన ప్రతి ఒక్కరు పథకాన్నికి అప్లై చేయడం ద్వారా వారికి కేంద్రం కొంత మేర ఆర్ధిక భరోసా అనేది కల్పిస్తుంది.దీని ద్వారా కొద్దీ మొత్తంలో వారికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Download App – Online Application

Apply Off Line

Telangan Application Form 

FAQ

Leave a Comment