India terminate diplomatic relations with Pak
కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్ఘటన కారణంగా భారత ప్రభుత్వం వారితో ఉన్న దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి దాదాపుగా ఈ దాడిలో 28 మంది చనిపోయారు.
దేశంలో అతి పెద్ద టూరిజం స్పాట్ ఐన కాశ్మీర్లోని మినీ స్వీజర్లాండ్ గా పిలువబడే పహల్గామ్ లో ఏప్రిల్ 22 న జరిగిన ఉగ్ర ముక్కాల విచక్షణ రహిత దాడితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.దీని ద్వారా మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరగనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖాలతో చర్చలు జరుపుతున్నారు.అంటే కాకుండా పహల్ గామలో దారుణకాండకు కారణం ఐన ఉగ్ర వాదులను మత్తు పెట్టడానికి ఇండియన్ ఆర్మీ కుంబింగ్ మొదలు పెట్టింది.అడవి మొత్తం జల్లెడ పడుతూ హెలికాఫ్టర్ల ద్వారా వారి ఆచూకీ కోసం ట్రై చేస్తుంది.ఈ రోజు పాక్ దౌత్య సంబంధాలకు రద్దు చేస్తున్నారు కేంద్రం దౌత్య కేంద్రానికి ఈ రోజు సాయంత్రం వరకు దేశం వదిలి వెళ్లిపోవాలని నోటీసు జారీచేసింది.