HCUలో ముదురుతున్న వివాదం నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు | HCU students begin hunger strike for 400 Land

HCU students begin hunger strike for 400 Land

IMA హిందీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యుగంధర్ నిరాహార దీక్ష చేపట్టారు. ‘మేము ఇక్కడి జంతువులు, పక్షులు, ప్రకృతితో కలిసి మమేకమయ్యాం.

రాష్ట్రంలో ఇప్పటికే వన్యప్రాణులను రక్షించాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్ల మీదకు వచ్చిన విషయం తెలిసిందే ఐతే ఇప్పటికి కూడా రాహ్ట్ర ప్రభుత్వం సాధించాక పోవడంతో కొంతమంది విద్యార్థులు నిరాహార దీక్షకు పూనుకున్నారు.దీంతో రాష్ట్ర సమస్య కాస్త దేశ సమస్యగా మారిపోయింది ఇందులోకి నేషనల్ మీడియా కూడా చొరవ తీసుకుని మరి పని చేస్తున్నయీ ఇప్పటి రాష్ట్రం 400 ఎకరాల భూమిని వేలం వేసి అందులో ఐటీ హబ్ లే ఔట్స్ నిర్మిష్ఠం అని చెప్పింది.అక్కడ రాయాత్రికి రాత్రే వందల ఎల్లా నాటి చెట్లు తొలగించడంతో అక్కడ ఉన్న జంతు జాతులు ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్ల మీదకు వచ్చి చేరుకున్నయీ అని స్థానికులు చెప్పాడో అది ఫేక్ న్యూస్ అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

HCU భూములను చదును చేయడం ఆపాలంటూ యూనివర్సిటీకి చెందిన IMA హిందీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యుగంధర్ నిరాహార దీక్ష చేపట్టారు. ‘మేము ఇక్కడి జంతువులు, పక్షులు, ప్రకృతితో కలిసి మమేకమయ్యాం. అవి ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్. రేవంత్ రెడ్డి ఉద్దేశం సరైనదే కావొచ్చు. డెవలప్మెంట్ చేస్తే మంచిదే. కానీ ఈ ప్రాంతం కరెక్ట్ కాదు’ అని యుగంధర్ తెలిపారు. కాగా, హెల్త్ చెకప్ కోసం అధికారులు అతణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Leave a Comment