BRS Party protest at assembly for Farmers
శాసనమండలి ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. మిర్చి రైతులను ఆదుకోవాలని మహమూద్ అలీ, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి మెడలో ఎండు మిర్చి మాలలు వేసుకొని నినాదాలు చేశారు.
రైతూ ప్రస్థానం: brs పార్టీ మరోసారి అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపారు.రైతులకు వెన్తనె గిట్టు బాటు ధరను కల్పించి వారికి న్యాయం చేయాలనీ మ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకున్నాక మల్లి వలసలు మొదలయ్యానని వ్యవసాయం చేసే రైతులు తగ్గుముఖం పడుతున్నారని అన్నారు.ఇప్పటికే చాలా మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు.వెంటనే స్పందించి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనీ ఆమె డిమాండ్ చేశారు.
గతంలో సత్తుపల్లి మార్కెట్లో ఓ రైతు తానూ 8 ఎకరాల్లో మిరప పంటను పండిచానని నాకు గిట్టు ఆటు ధర లేకుండా మరి అన్యాయంగా రైతులు దోచుకుంటున్నారు ఈ దళాలరి వ్యవస్థ అని అన్నారు.ఆ వీడియో వైరల్ అవ్వడంతో BRS శ్రేణులు అసెంలై ఎదుట ఫలకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.ఈ సీజన్లో మిర్చి పంట సాగు 4 లక్షల ఎకరాల నుంచి 1.6 లక్షల ఎకరాలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే క్వింటాల్ మిర్చికి రూ.25వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో రెండు సార్లు అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపారు ఇది మూడోసారి మిర్చి రైతులను ఆదుకోవాలని మహమూద్ అలీ, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి మెడలో ఎండు మిర్చి మాలలు వేసుకొని నినాదాలు చేశారు.