పంటలు ఎండిపోతే మాకు ఎలాంటి సంబంధం లేదు | It is not our responsibility if the crop dryup 2025

It is not our responsibility if the crop dryup

తెలంగాణలో ఇప్పటికే నీళ్లు లేక పొట్ట దశలో ఉన్న పంటలు వెళ్లిపోతున్నారు వీటిపై భారీ నీరు పారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో నీళ్లు లేక చాలా జిల్లాలో పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దీన్ని దృష్టిలో                                                         పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రాజెక్టుగా కింద ఉన్న పంటలకు మాత్రమే మీరు అందించడం మా బాధ్యత అని ఉంది మిగతా పంటలకు సంబంధించి మాకు ఎలాంటి బాధ్యత లేదని ఆ పంటలు ఎండిపోతే మాకు ఎలాంటి సంబంధం లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సాగు నీరు అందక చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి. చాలాచోట్ల చేతికి అందిన పంటలు కూడా ఎండిపోయాయి దీంతో చేసేదేమీ లేక రైతులు కొన్నిచోట్ల ఆవులను గోర్లను మేపుకుంటున్నారు.రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్ట్ల కింద ఎకరం పంట ఎండినా తమదే బాధ్యత అన్నారు. అయితే బోర్ల కింద సాగు చేసిన పంటలు ఎండితే తమక. సంబంధం లేదన్నారు.కాలువల ద్వారా సాగునీరు అందేలా వారానికి ఓ సారి సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే బోర్ల కింద సాగైన పొలాల విషయంలో తమకు సంబంధం లేదన్నారు.

యాసంగిలో ఎంతమేర వరి వేయాలో రైతులకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అంత కాకపోవడంతో దాదాపు పంటలు ఎండు ముఖం పట్టాయి అలాగే బావులు కూడా ఎనడానికి సిద్ధం అయ్యాయి దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ న్యాయాన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఏంటి అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి.. పంటలు ఎండితే తమకు సంబంధం లేదని చెప్పడంతో అన్నదాతలు ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment