Congress New Scheme Yuva Udaan Yojana 2025: కాంగ్రెస్ కొత్త హామీ నిరుద్యోగ యువతకు నెలకు 8500
చదువుకొన్న నిరుద్యోగ యువతకు ఒక ఏడాది రూ.8500/M అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. AICC జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్ ఆదివారం ‘యువ ఉడాన్ యోజన’ను ప్రకటించారు..
Rythu Prasthanam: కాంగ్రెస్ కొత్త హామీని ప్రకటించింది చదువుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతకు ఏడాదికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను భరోసాగా అందిస్తామని తెలిపింది ఈ స్కీం ఉచితంగా ఇంటి దగ్గరే కూర్చొని ఉండే వారికి ఇవ్వమని వారిని ఏదో ఒక పనిలో నిమగ్రిత చూపి ఏకాగ్రతను పెంచే విధంగా చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది…ఢిల్లీ కాంగ్రెస్లో ఎలక్షన్ల జోరు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీ కాంగ్రెస్ ఒక వాగ్దానం అయితే చేసింది ఢిల్లీలో గనుక తాము గెలిస్తే చదువుకున్న నిరుద్యోగ యువతకు ఒక ఏడాది అంతా నెలకు 8500 అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
దీనిపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలెట్ ఆదివారం యువ ఉడాన్ యోజన పథకాన్ని ప్రకటించారు ఈ పథకం ద్వారా ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో వారికి ఉద్యోగం లభించనున్నట్లు తెలిపారు.ఏదైనా కంపెనీ, ఫ్యాక్టరీ/సంస్థలో నైపుణ్యం చూపిన యువతకు ఆర్థికసాయం అందిస్తాం. ఈ కంపెనీల ద్వారానే వారికి డబ్బు వస్తుంది. ఇంట్లో కూర్చుంటే డబ్బులిచ్చే స్కీమ్ కాదిది. ఏదైనా రంగంలో వాళ్లు రాణించాలని మేం కోరుకుంటున్నామ’ని అన్నారు..తెలంగాణ మరియు బెంగుళూరులో ఇప్పటికే కొత్త పథకాలను అమలు చేసి తమను డైనోసార్లు చూపిస్తూ ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీలో పాటించే ఈ పథకం ద్వారానైనా ఢిల్లీలో అధికారం తమ చేతికి వస్తుంది అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది..
“ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. వారు శిక్షణ పొందిన పరిశ్రమలో వారిని చేర్చడానికి మేము ప్రయత్నిస్తాము…” ప్రోత్సాహకాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ అన్నారు.ప్యారీ దీదీ యోజన కింద అర్హులైన మహిళలకు రూ. 2,500 నెలవారీ సహాయం మరియు ఢిల్లీ నివాసితులకు ప్రతిపాదిత జీవన్ రక్ష యోజన ద్వారా రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని కాంగ్రెస్ తన మొదటి మరియు రెండవ హామీలలో ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.మేనిఫెస్టో ఇంకా విడుదల కానప్పటికీ, సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక ప్రోత్సాహకాలపై దృష్టి సారించి, పార్టీ ఐదు హామీలను అందిస్తుంది. ఈ హామీలు సంప్రదింపులు మరియు గ్రాస్రూట్ ఫీడ్బ్యాక్ ద్వారా రూపొందించబడినట్లు పార్టీ అంతర్గత వ్యక్తులు సూచిస్తున్నారు.2015 మరియు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వరుసగా 67 మరియు 62 సీట్లు గెలుచుకుంది. 2015లో బీజేపీ మూడు, 2020లో 8 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్కు ఖాళీ లేదు.











I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://www.binance.info/pt-PT/register?ref=KDN7HDOR